News

ఇద్దరు మైనర్ దళిత విద్యార్థులపై ఆరుగురు బాలురు (ఒక మైనర్, ఐదుగురు మేజర్లు) విద్యుత్ షాక్‌తో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కబడ్డీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి "యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025" సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి 25 వరకు ...
దేశవ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని విస్తరించడానికి భారతీయ రైల్వేలు నిరంతరం కృషి చేస్తోంది. 6,115 రైల్వే ...
కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు మానుకోవాల్సిన ఆహారం, ఇతర ముఖ్యమైన సలహాలను లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఉత్కర్ గుప్తా వివరించారు.
బుధుడు ఆగస్టు 11న వక్ర గమనం నుంచి సాధారణ గమనంలోకి వచ్చాడు. ఆగస్టు 30న సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య సంఘటన ...
కింగ్డమ్ అంటూ భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చాడు విజయ్ దేవరకొండ. కానీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ స్పై థ్రిల్లర్ నిరాశపర్చింది ...
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత ఆరోపణలు చేసిన పిటిషనర్‌తో పాటు అతడి న్యాయవాదులకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ ...
రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసమర్థ పాలనలో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ...
ఒప్పో కె13 టర్బో, కె13 టర్బో ప్రో 5జీలను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్ ...
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 5 ...
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై ఈ నెల 13న మంత్రల కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఆయా సమస్యలపై ప్రజల నుంచి వినతులను ఆహ్వానించింది.
హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నివాసం ఒక రిసార్ట్‌ను తలపిస్తుంది. విశాలమైన గదులు, పచ్చని తోటలు, ఆధునిక సౌకర్యాలతో ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్, ఉపాసన, వారి కుటుంబం కోసం ...